గోపాలపురంలో జనసేన విస్తృతస్తాయి సమావేశం

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురంలో ఆదివారం జనసేన పార్టీ విస్తృతస్తాయి సమావేశంలో నియోజకవర్గం ఇంచార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిధులుగా ఉమ్మడి పశ్చిమ గోదా్వారీ జిల్లా అధ్యక్షులు కోటికపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా నాయకులు నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు. నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. గోపాలపురం నియోజకవర్గం మండల నాయకులు పాల్గొన్నారు.