Anantapuram: ఉక్కు పరిరక్షణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చిల్లా మహేష్ బాబు

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ నెల 31న నిర్వహించనున్న సంఘీభావ సభను విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు, ఉద్యోగులు, శ్రేయోభిలాషులు మరియు జనసైనికులు పాల్గొనాలని, జనసైనికులందరు జాగ్రత్తగా సభకు వెల్లి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని అనంతపురం జిల్లా కాపు సంక్షేమ సేన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు చిల్లా మహేష్ బాబు పిలుపునిచ్చారు.