బొడ్డవలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ, పార్టీలో భారీ చేరికలు

పార్వతీపురం, మన్యం జిల్లాలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బాబు పాలూరు ఆధ్వర్యంలో..
కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, కంబవలస పంచాయతీ, బొడ్డవలస గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు జనసేన పార్టీలో 200 పైచిలుకు కుటుంబాలు, గ్రామ పెద్దలు, గ్రామ యువత, గ్రామ మహిళలు మరియు గ్రామ యువతులు బాబు పాలూరు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఐటి విభాగం గేదెల సతీష్, బొబ్బిలి నియోజకవర్గ నాయకులు సంచలన గంగాధర్, మన్యం జిల్లా నాయకులు నేరడ పల్లి వంశీ, గార గౌరీ శంకర్, వాన ఉపేందర్, హరి చరణ్, తెంటూ శ్రీకర్, కిల్లానా అనంత్ కుమార్, హిమరక గంగాధర్, పెంట శంకర్ రావు, రెంజిత్, వావిలాపల్లి రాజేష్, వారణాసి శివకుమార్ జమ్మూ దుర్గ, ఏగిరెడ్డి మహేష్, బక్కురు గౌరిశంకర్, రాయల సంతు, గౌరిశంకర్, ధనుంజయ్, పట్టిగుల్లా ధర్మ కిరణ్ పుడేసు, సీతానగరం నియోజకవర్గ నాయకులు రమేష్ మరియు పార్వతిపురం నియోజకవర్గం నాయకులు కాతా విశ్వేశ్వరరావు కర్రీ మణికంఠ, పార్వతీపురం జనసైనికులు, వీర మహిళలు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు అందరికి కురుపాం నియోజకవర్గం జనసేన టీం ధన్యవాదాలు తెలియజేశారు.