అగ్ని ప్రమాద బాధితులకు అండగా జనసేన

తాళ్లపేటలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశశ్విని చేతుల మీదుగా రైస్ పేకేట్స్ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూసపాటి రేగ , మండల కార్యకర్తలు పాల్గొన్నారు.