ప్రజలకు జనసేన అండగా ఉంటుంది: జాని

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి బొడ్లపాడు జానీ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రైతులకు వ్యాసి పంట పండక కారణం తోటపల్లి కాలువ ఉంటుండగా ఈ మూడు సంవత్సరాలు మీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా రైతులు మరియు రైతులు అప్పులపాలై డబ్బులు పుట్టక అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే రైతులు ఎంతో మంది ఉన్నారు మరి గవర్నమెంట్ ఈ విధంగా కూడా రైతులు ఆదుకోవడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున మూడువేల మందికి 30 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులు జనసేనకి అండగా ఉండకపోతే మీరు ఇంకా అప్పులపాలై రైతూల్ని ఈ గవర్నమెంట్ చాలా కష్టాలు పెడుతుందని, ప్రజలకు అండగా జనసేన ఉంటుందని అన్నారు.