నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన జనసేన కువైట్ ఎన్నారై టీం

చిట్వేలు మండలం తిమ్మాయపాలెం జనసేన పార్టీ మరియు కువైట్ ఎన్నారై టీం తిమ్మాయిపాలెం ఆధ్వర్యంలో తొగురుపేట, పాటూరు మరియు ఎర్రిపాపి గారి పల్లిలో నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురం సురేష్ సింగిరి నరస రామయ్య ముత్యాల కిషోర్ మాదాసు నరసింహ పాల్గొన్నారు.