Pithapuram: అండగా ఉంటా – జనసేనపార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి

పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం గ్రామంలో కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని.. పిఠాపురం జనసేనపార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముంత హరీష్(22) అనే యువకుడు వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ గారికి చెప్పి అన్నివిధాలుగా అండగా ఉంటానని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బిశెట్టి గంగా మహేశరావు, అడపా శివరామకృష్ణ, వాకపల్లి సూర్య ప్రకాష్, గంజి గోవిందరాజు, కొండపల్లి శివ, కంద సోమరాజు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.