Anakapalli: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై అవగాహన కార్యక్రమంలొ జనసేన నాయకులు

ఈరోజు అనకాపల్లి కార్యాలయంలో త్వరలో జరిగే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పరుచూరి భాస్కరరావు, నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ రాజనా వీర సూర్యచంద్ర, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.