రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న జనసేన నాయకులు

అమలాపురం పట్టణం: రంజాన్ సందర్భంగా అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు, మండల నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, గట్టిం వీరు, బండారు సురేష్, మోటూరి వెంకటేశ్వరరావు, శివ, తదితరులు పాల్గొన్నారు.