ట్రెండ్స్ మెన్స్ వేర్ అదినేతలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

పిఠాపురం టౌన్ నందు గల హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా జనసేన నిస్వార్థ కార్యకర్త కొండపల్లి శివ సోదరులు రమేష్ మరియు టి వీరబాబు లు ట్రెండ్స్ మెన్స్ వేర్ అనే నూతన బట్టల షాపులు ప్రారంభించుకున్న సందర్భంలో అందుబాటులో లేక సోమవారం వారి జనసేన పార్టీ నాయకులు పిల్లా సునీత, సూర్యనారాయణ, ఎంపీటీసీ కందరడా (దినేష్), జడ్పీటీసి అభ్యర్థి వుట నానిబాబు, మండల కమీటీ నాయకులు గంజి గోవిందరాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, తదితర జనసైనికులుతో కలిసి వారి యొక్క వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.