పంతం నానాజీ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3వ రోజు సోమవారం గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు ఆధ్వర్యంలో గ్రామసచివాలయంలో సోషల్ ఆడిట్ ద్వారా జగనన్న ఇళ్ల లబ్ధిదారులు వివరాలు తెలియచేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని సచివాలయం అధికారికి అందించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.