ముదిగొండ సాగర్ కు ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురం గ్రామానికి చెందిన గ్రామ కమిటీ నాయకుడు ముదిగొండ సాగర్ పెద్ద కార్యంలో జనసేన నాయకులు పాల్గొని ముదిగొండ సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించి, వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ కార్యనిర్వాహ సభ్యులు కోడిమే వంశీ, ములకలపల్లి జనసేన మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు పొడిచేటి చెన్నారావు, మండల సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, మండల సెక్రెటరీ రవికుమార్, మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు ఎస్ కే జాన్ పాషా, పాల్వంచ మండల నాయకులు దేవా గౌడ్, ములకలపల్లి గ్రామ కమిటీ నాయకులు గోపగాని సాయి ప్రకాష్, సుబ్బనపల్లి గ్రామ కమిటీ నాయకులు నక్కన రమేష్, జగన్నాధపురం గ్రామ కమిటీ నాయకులు పాపారావు, కమలాపురం గ్రామ కమిటీ నాయకులు బాడిశ వేణు తదితరులు పాల్గొన్నారు.