అల్ పార్టీ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు సిబ్ కలెక్టర్ నిర్వహించిన అల్ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ తరుపున నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి ముమ్మలనేని సునీల్ కుమార్, ముత్యాల కామేష్, ఇంటూరి చంటి పాల్గొన్నారు. దోంగ ఓట్లు ఫాం 7 పై అభిప్రాయాలు చెప్పడం జరిగింది. 5వేలు ఫాం 7 అప్లికేషన్లు నూజివీడు నియోజకవర్గంలో వచ్చాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపి ఏ పార్టీ తప్పు చేసిన కేసులు నమోదు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.