తుఫాను బాధిత కుటుంబాలకు అల్పాహారం, భోజనం

గంగాధర నెల్లూరు: మిచోంగ్ తుఫాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న స్థానిక లక్ష్మీపురం సర్కిల్ తెల్లగుంట ప్రాంతము నందు వందమంది కుటుంబాలకు అల్పాహారం, భోజనం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం కాపు సంక్షేమసేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బత్తిన మధుబాబు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.