జార్జిపేట గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

ముమ్మిడివరం, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి కోలా సత్యదేవి కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రాష్ట్ర, జనసేనపార్టీ పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ, మరియు పెద్దాపురం ఇంఛార్జి తుమ్మల బాబు, మండల అధ్యక్షలు అత్తిలి బాబురావు, మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.