గురుకుల పాఠశాలను సందర్శించిన జనసేన నాయకులు

ఉపాధ్యాయుడు విద్యార్థి మీద చేయి చేసుకున్నాడని తెలుకున్న జనసేనపార్టీ నాయకులు హుటాహుటిన అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయితీ గురుకుల పాఠశాలలో పర్యటించి ప్రిన్సిపాల్ తో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల మీద ఉపాధ్యాయులు చేయి చేసుకోవడం సరికాదని ప్రశ్నించడం జరిగింది. విద్యార్థులతో ప్రేమతో మెలగాలి విద్యార్థులపై విచక్షణంగా ప్రవర్తించకూడదని సుశించడం జరిగింది. మెరుగైన విద్యా అందించాలని కోరడం జరిగింది. నాడు నేడు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్స్ పాల్ ని కొరడమైనది. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. మెను ప్రకారం భోజనం పెడుతున్నారు అని విద్యార్థులు చెప్పడం జరిగింది. త్వరలో నాడు నేడు పనులు పూర్తి చేస్తామని ప్రిన్సిపాల్ చెప్పడం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీఅరకు పార్లమెంట్ అధికారప్రతినిది మాదాల శ్రీరాములు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణ్ రావు, మాజీ MPTC దూరియా సాయిబాబా, అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి పాల్గొన్నారు.