నాగబాబుని కలిసిన జనసేన నాయకులు

ఐరాల మండలం, తిరుపతికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన రాయలసీమ జోన్ వన్ ఎలక్షన్ క్యాంపింగ్ కమిటీ మెంబర్ పూల ప్రభాకర్, చిత్తూరు ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, పూల హరి, కలిసి దుశ్యాలవతో సన్మానించారు అనంతరం నాగబాబు వీరిని ఆప్యాయంగా పలకరించి రామన్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులని అఖండ విజయంతో గెలిపించాలని పలు విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.