సంగిశెట్టి అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

కాకినాడ సిటీ జనసేన అధ్యక్షులుగా నియమితులయిన సంగిశెట్టి అశోక్ ని కలిసి అభినందనలు తెలియజేసిన కాకినాడ జనసేన నాయకులు వరప్రసాద్ ఏలుచురి, వంశీ మైగాపుల, పెద్దిరెడ్డి భాస్కర్.