జనసేన ఆధ్వర్యంలో భక్తులకు మాస్కులు, వాటర్ ప్యాకెట్లు, శానిటైజటర్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో జరిగే మరియగిరి మహోత్సవాలు సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో భక్తులకు 3000 మాస్కులు, 5000 వాటర్ ప్యాకెట్లు, శానిటైజటర్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసైనికులు పాలొన్నారు.