శ్రీ సీతారామ స్వామిని దర్శించుకున్న జనసేన నాయకులు

రాజోలు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గొంది గ్రామంలో శ్రీ సీతారామ స్వామిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్.రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, యెనుముల రవి, రాహుల్, అలయ కమిటీ సభ్యులు తదితరులు.