జనసేన ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు, అప్రకటిత కోతపై నిరసన

కోనసీమ జిల్లా, కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలమోత, అప్రకటిత విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా గడియారస్థంభం సెంటర్ నుండి పాదయాత్రగా ఈదరపల్లి వెళ్లి.. ఈదరపల్లి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పిండి సాయిబాబా, కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవి హారిక, నాయకులు సూదా చిన్న, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గసభ్యులు చిక్కాల సతీష్, చిక్కం భీముడు, మోకా బాలయోగి, చిక్కం సుధ సుర్యమోహన్, గొలకోటి వెంకటేష్, పిండి రాజా, తూము రమేష్, తిక్కాశేషుబాబు, కంకిపాటి వీరబాబు, సత్తి శ్రీనివాస్, ముత్యాల మణి, చాట్ల మంగతాయారు, పెయ్యల మంగ, వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.