పూలేకి నివాళులర్పించిన పోలిశెట్టి చంద్రశేఖర్

ద్రాక్షారామ గాంధీ బొమ్మ సెంటర్ లో ఫూలే జయంతి సందర్భంగా భారత ప్రథమ సామాజికతత్వవేత్త సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ పూలే విగ్రహాలకు జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళూల్ర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్ లు, వార్డు మెంబర్ లు పాల్గొనడం జరిగింది.