జనసేన నేత నాగేంద్రబాబుని కలిసిన జనసేన లీగల్ టీమ్

తూర్పుగోదావరి జిల్లా జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు అడపా వెంకట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జనసేన నాయకుడు నాగేంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాగేంద్రబాబు పలు సూచనలు చేశారు.