ఎయిమ్స్ ఇంచార్జి సుదర్శన్ కుటుంబాన్ని పరామర్శించిన విక్రమ్

ఆముదాలవలస నియోజకవర్గం, నీలంపేట గ్రామంలో హత్య కి గురి అయిన సుదర్శన్ కుటుంబానికి ఆదివారం ప్రగాఢ సానుభూతి తెలపడానికి జనసేన నాయకులు ఎంపీటీసీ. విక్రమ్ మరియు కార్యకర్తలు వెళ్లి కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడంతో పాటు కార్యం అయిన తరువాత తన భార్యకు ఏదయినా ఉద్యోగ అవకాశం కల్పిద్దాం అని చెప్పడం జరిగింది.