మన్యం వీరునికి నివాళులర్పించిన ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం నియోజవర్గం లో జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు సోమవారం ఇన్నేశపేట గ్రామంలో యూత్ లీడర్ దుంగు భాస్కరరావు ఆధ్వర్యంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆంగ్లేయుల దురాగతాలకు ఎదురుతిరిగి, మన్యం వాసుల్లో పోరాట స్ఫూర్తి రగిలించిన మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, ఇచ్చాపురం మున్సిపాలిటీ 9వ వార్డు, 10వ వార్డు, ఇన్చార్జిలు సంతోష్ మహారాణా, రోకళ్ల భాస్కర రావు, మరియు ఇన్నేశ పేట గ్రామ జనసైనికులు శంకర్, మురళి, రామకృష్ణ, పద్మనాభం, హరి, వెంకీ, ఢిల్లీ రావు, ఆదినారాయణ, కుమారు, దేవదాసు, చంటి, ఏ కంబర్, ప్రసాద్, కూర్మారావు, పూలమాలను వేసి నివాళులర్పించడం జరిగింది.