కొర్లమ్ గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణి

చీపురుపల్లి, జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలం కొర్లమ్ గ్రామంలో జనసైనికులకు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ జనసైనికులుతో చర్చించిన అంశాలు

  1. వాళ్ళ గ్రామంలో సమస్యలు గురుంచి.
  2. పార్టీని బలోపేతం ఎలా చేయాలి.
  3. పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలకి చెప్పడం గురుంచి, దీనితో పాటు చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లు సహాయం చేసిన టీమ్ పిడికిలి పోస్టర్లు కూడా ఇవ్వడం జరిగింది.