కరోనా సమయంలో జనసేన ఆపన్న హస్తం

తూర్పుగోదావరి, అమలాపురం రూరల్ చిందాడ గరువులో కరోనా బారినపడి ఎవరైనా ఉంటే వారికి మందులు మరియు నిత్యవసర వస్తువులు కూరగాయలు, బియ్యం మరియు భోజనాలు ఉచితంగా సరఫరాచేస్తామని చిందడగరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ, జనసేన నాయకుడు మోటూరి వెంకటేశ్వరావులు తెలిపారు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మా ఫోన్ నెంబర్ కి: 7815875412 ఒక కాల్ చేయండి మేము మీ ఇంటికి వస్తాము మీకు ఏ విధమైన సహాయం కావల్సిన మేము సిద్ధంగా ఉన్నాము అని తెలిపారు.