జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్
జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం రామేశ్వరం పాటబళ్ళ వారి గ్రూప్ కోలనిలో
నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి రామేశ్వరంజనసేనఉపసర్పంచ్ పాటబళ్ళ సూరిబాబుఅందించిన (ట్రాక్టర్ డిజల్) ఖర్చులతో రామేశ్వరం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.