జనసేన పార్టీ మండల స్థాయి సమావేశం

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమాల్ పిడుగురాళ్ల జనసేన పార్టీ ఆఫీస్ నందు జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ యొక్క స్థితిగతుల్ని తెలుసుకొని.. జనసేన పార్టీ ఈబోయే ఎన్నికల్లో అధికారం చేపడుతుందని, పార్టీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని, పనిచేసిన ప్రతి కార్యకర్త కు తగిన గుర్తింపు లభిస్తుందని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.