ఎం బుర్జివలసలో జనసేన ప్రజా చైతన్య యాత్ర

బొబ్బిలి నియోజకవర్గం: తెర్లం మండలం, ఎం బుర్జివలస గ్రామంలో జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి పర్యటించి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఇందులో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, తెర్లం సీనియర్ జనసేన నాయకులు పాండ్రంకి అప్పారావు, కొనారి లక్ష్మణ రావు, రఘు, కృష్ణ, రవి, రాంబాబు, సింహాచలం మరియు తెర్లం జనసైనికులు పాల్గొన్నారు.