కాతేరు గ్రామంలో ఓటరు లిస్ట్ వెరిఫికేషన్

రాజమండ్రి: రాజమండ్రి రూరల్ మండలం, కాతేరు గ్రామంలో పలు పోలింగ్ స్టేషన్లలో ఓటరు లిస్ట్ వెరిఫికేషన్ మరియు క్రొత్త ఓట్లు నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి జి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.