జనసేన రైతు భరోసా యాత్ర ఒక మహత్తర కార్యక్రమం: శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం, రాష్ట్రంలో రైతన్న కోసం పవన్ కళ్యాణ్ చేపడుతున్న జనసేన రైతు భరోసా యాత్ర ఒక మహత్తర కార్యక్రమం చాలా రైతు కుటుంబాలకు సహాయపడుతుంది అని హర్షం వ్యక్తం చేస్తూ, మా ప్రతీ అడుగు జనసేన గెలుపు కోసం అని తెలియజేసిన రేవుపోలవరం జనసైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.