అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన అండ

పోలవరం నియోజకవర్గం: టి నరసాపురం మండలం, ఏపి కుంట గ్రామానికి చెందిన బొక్క గంగరాజు ఇల్లు గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు, డబ్బు పూర్తిగా కాలి బుడిద అయింది. ఇది తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు తక్షణ అక్కడికి చేరుకొని మండల అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో నష్టపోయిన కుటుంబానికి కూరగాయలు, సరుకులు, ధన సహాయంగా 11000 రూపాయలు, బట్టలు ఇచ్చి వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా వుఒటమని భరోసా కల్పంచటం జరిగింది. ఈ కార్యక్రమనికి పెంటరావు, జట్ల సత్యనారాయణ, తోట సత్యనారాయణ, ఈఇమామ్, రాజష్, జాబ నాగరాజు, నాయ్యడు, మండ్రు రాంబాబు, పాళ్యటి సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.