వరదల వల్ల నష్టపోయిన వారికి అండగా నిలిచిన జనసేన

రాజంపేట నియోజకవర్గం చేయ్యేరు వరదల వల్ల సర్వం కొల్పయిన నియోజకవర్గ ప్రజలకు అండగా పశ్చిమగోదావరి జిల్లా జనసైనికులు దాదాపు 12 లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది. నిత్యావసర సరుకులను జనసేన పార్టీ నాయకులు, నందలూరు జనసైనికులు కలిసి తొగురుపేట, సాలిపేట, రామచంద్రాపురం, పాటురు ఎస్.సి కాలని గుండ్లురులోని అణగారిపల్లెకు 2 లక్షల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి జనసేన నాయకుడికి, అలాగే రాజంపేట నియోజకవర్గ ప్రజలకు కష్టకాలంలో తొడుగా వున్న పశ్చిమగోదావరి జిల్లా జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రాజంపేట నియోజకవర్గ ప్రజలు.