జనసేన-టీడీపీ పత్రికా సమావేశం

కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తితో కలిసి పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న జనసేన-టీడీపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.