జనసేన-తెలుగుదేశం-బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి

రంపచోడవరం, వై.రామవరం మండలం, ఎర్రగొండ గ్రామం జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీలు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను ఏజెన్సీ అభివృద్ధి జరగాలంటే రానున్న ఎలక్షన్లో జనసేన-తెలుగుదేశం-బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై.రామవరం మండలం జనసేన పార్టీ నాయకులు పల్లాల కృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, సాంబ శివరావు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, అంజి తదితరులు పాల్గొన్నారు.