నాయీ బ్రాహ్మణల సమ్మెకు జనసేన సంఘీభావం

మామిడికుదురు: మామిడికుదురు మండలం, అప్పనపల్లి గ్రామంలో కోనసీమ ఇలవేల్పు అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానంలో నాయీ బ్రాహ్మణల జీతాలు తక్షణం చెల్లించాలని మరియు వారి ఉద్యోగ భద్రత కోసం జీతాల పెంపు కోసం సమ్మె చేస్తున్నవారికి జనసేన పార్టీ తరఫున వారికి శనివారం సంఘీభావం తెలియపరిచి, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ఈ.ఓకి వినతిపత్రం అందచేయటం జరిగినది.