జనం కోసం జనసేన 626వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 626వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 450 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1,07,560 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 627వ రోజు కార్యక్రమం ఆదివారం జగ్గంపేట మండలం, జగ్గంపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, జగ్గంపేట నుండి పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, యర్రా సాయి, వి.ఉదయ్, అబ్బిరెడ్డి ప్రశాంత్, పిల్లి శ్రీను, పిల్లి సతీష్, దంట సురేష్, నరుకుల ఏసు, కొత్తూరు నుండి గుంటముక్కల మధు, గుడివాడ శివ, సగరపేట నుండి గండికోట బాల బాలాజీ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కోడి గంగాధర్, కాట్రావులపల్లి నుండి గంటా దుర్గాప్రసాద్, వెలుగుల సత్తిబాబు లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.