ఉపాధ్యాయుల నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

రాజమండ్రి, శ్రీ కందుకూరి వీరేశలింగం ఆంగ్ల మాధ్యమ పాఠశాల మరియు తెలుగు మాధ్యమ పాఠశాల అన్ ఎయిడెడ్ ఉపాధ్యాయులు 7వ రోజు నిరహారదీక్ష శిబిరాన్ని సందర్శించిన సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. జనసేన నాయకులు ఏడిద బాబి. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు. జిల్లా నాయకులు పొన్నాడ శీను, రాజమండ్రి కార్పొరేషన్ కమిటీ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, పైడ్రాజు, నల్లంశెట్టి వీరబాబు, గుణ్ణం శ్యాంసుందర్, చక్రపాణి, విక్టరీ వాసు, సరదా శ్యామ్, కుంది రాము, సూర్య, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.