తాతకుంట్ల గ్రామ పంచాయతీ నుండి జనసేనలో చేరికలు

తిరువూరు నియోజకవర్గం: విస్సన్నపేట మండలం, తాతకుంట్ల గ్రామ పంచాయతీ నుండి వైస్సార్సీపీ పార్టీ నుండి 100 మంది జనసేన పార్టీలో జిల్లా ఉపాధ్యక్షులు బోలియాశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గం సమన్వయ కర్త మనుబోలు శ్రీనివాసరావు మరియు మండల అధ్యక్షులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో జనసేన తీర్ధమ్ పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతకుంట్ల గ్రామ అధ్యక్షులు పరసా సతీష్, మండల నాయకులు సాలి నాగరాజు, నందమూరి వెంకటేశ్వర రావు, అడపా శ్రీనివాసరావు, బిల్లా నారాయణ, కస్తూరి సీతారామ స్వామి, గొర్రె శివ చింతల తేజ, చింతల పండు, బాణావత్తు వెంకటేశ్వర రావు, తోట కృష్ణ కిషోర్, అట్ల లక్ష్మణ్ మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.