పసుపులేటి హరి ప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరికలు

చిత్తూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ పిఏసి ఆఫీసు నందు చంద్రగిరి నియోజకవర్గ రామచంద్రాపురం మండలం అధ్యక్షడు హరి అధ్యక్షతన పలువురు వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తురు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ చేతుల మీదుగా పార్టీ కండువ కప్పించు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి బాటసారి, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.