చిన్న గొట్టిగల్లు పంచాయతీలో జనసేన పార్టీలో చేరికలు

పీలేరు: చిన్న గొట్టిగల్లు మండలం, చిన్న గొట్టిగల్లు పంచాయతీలోని 20 మంది యువత జనసేన పార్టీలో చిత్తూరు జిల్లా ఉమ్మడి జనసేన కార్యదర్శి కలప రవి మరియు మండల అధ్యక్షుడు నాని కార్యదర్శి హరినాధ మరియు యశ్వంత్ వారి సమీక్షంలో జనసేన పార్టీలు యువత పార్టీలు చేరటం జరిగింది. పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని యువత కోరుకుంటున్నారు అవన్నీతిని అందమైన నుంచి ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ జనసేన పార్టీని యువత కొనియాడారు. ఈ అరాచక పాలన తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీలో చేరిన యువత ప్రకాష్ బాలసుబ్రమణ్యం, హేమంత్ కుమార్, దినేష్ శ్రీహరి, రోహిత్ సిద్ధ, సింగల్ రాయుడు, మోహన్ కుమార్ తేజ, జానకి రామ్, పృథ్వీరాజ్, మురళి, మల్లికార్జున, వరుణ్, పవన్, నగేష్, నీరజ, యుగంధర్, ప్రవీణ్, పార్థసారథి మొదలవును జనసేన నాయకులు పార్టీలకి జిల్లా కార్యదర్శి కలపరవి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీ ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందని జిల్లా కార్యదర్శి కలపరవి తెలియజేశారు.