శ్రీమతి రేఖ జవ్వాజి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

కర్నూల్ జిల్లా, వెల్దుర్తి మండల పరిధిలోని పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి రేఖ జవ్వాజి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో అధిక సంఖ్యలో యువత చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.