కరెంటు కోతలపై వినతిపత్రం అందజేసిన జున్నూరు జనసైనికులు
పాలకొల్లు, జిన్నూరు గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ ల సమస్యలపై జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లంక చంద్రబోస్, పోడూరు మండల నాయకులు పితాని వెంకి, గ్రామ కమిటీ మరియు జనసైనికులు, వీరమహిళల ఆధ్వర్యంలో జిన్నూరు గ్రామ ప్రజల సహకారంతో సచివాలయం 1 ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ వల్లభు రాంబాబుకి వినతి పత్రం అందజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-21-at-1.43.50-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-21-at-1.43.49-PM-766x1024.jpeg)