శ్రీమతి కాంతిశ్రీ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గోవిందపురం పంచాయతీ లుకాలపు పేట గ్రామంలో సోమవారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం మరియు ఉజ్వల పథకం కింద వచ్చిన గ్యాస్ పొయ్యిలు ఆ గ్రామంలో మహిళల కోరిక మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్ల బాబు, లావేరు మండల నాయకులు కోల రాజేష్, కాకర్ల బాబాజీ, అన్వేష్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.