ఈనాడు విలేఖరి ఏర్రి స్వామి ని పరమర్శించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: ఈనాడు పత్రికా విలేఖరి ఏర్రి స్వామి ఇటీవల అనారోగ్యం కారణంగా కర్నూల్ వెళ్లి చికిత్స చేయించుకోవడం జరిగింది. వారు ఇంటికి వచ్చారని విషయం తెలుకొన్న తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు కార్యకర్తలు ఏర్రి స్వామి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది.