పలు కార్యక్రమాలలో పాల్గొన్న పితాని
- కనకాల బాబులు కుటుంబానికి పితాని పరామర్శ
ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కొండలేశ్వరం గ్రామంలో అనారోగ్యంతో కనకాల బాబులు మరణించారు. వారి కుమారులు కనకాల సత్తిబాబుని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట దూడల స్వామి, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, భీమాల సూరి, ఓగూరి భాగ్యశ్రీ, గిడ్డి రత్నశ్రీ, చిక్కాల నాగేంద్ర మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
- డా.బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించిన పితాని
ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వీరి వెంట దూడల స్వామి, సలాది రాజా, గంజా యేసు, వాసంశెట్టి బాబ్జి, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, భీమాల సూరి, ఓగూరి భాగ్యశ్రీ, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
- మోకా బాల ప్రసాద్ తల్లిని పరామర్శించిన పితాని
ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్ తల్లిని పరామర్శించారు. వీరి వెంట దూడల స్వామి, సలాది రాజా, గంజా యేసు, వాసంశెట్టి బాబ్జి, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, భీమాల సూరి, ఓగూరి భాగ్యశ్రీ, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.