పూర్ణచంద్రరావుని పరామర్శించిన కనపర్తి మనోజ్ కుమార్

కొండేపి, ఇటీవల గాయపడిన జనసైనికుడు మట్టిపల్లి పూర్ణచంద్రరావుని మరొకసారి శనివారం కనపర్తి మనోజ్ కుమార్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది.