ఈస్టర్ వేడుకల్లో కందుల దుర్గేష్

ధవళేశ్వరం, క్రీస్తు పునరుత్థాన పండుగ అయిన ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఉదయం ధవళేశ్వరం సిమెట్రీలో జనసైనికుడు విజ్జన శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.