ఘనంగా ఫాస్ట్ మెడ్ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవం

విశాఖ, ఫాస్ట్ మెడ్ డయాగ్నస్టిక్స్ ఓపెనింగ్ కి విచ్చేసిన విశాఖ జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మరియు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరియు 33 వ వార్డు కార్పొరేటర్ జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి మరియు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు గోపికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఫాస్ట్ మేడ్ డయాగ్నస్టిక్స్ అధినేత భవాని బంటుపల్లి మాట్లాడుతూ అన్ని రకముల రక్తపరీక్షలు అతి తక్కువ ధరలతో ఇంటి వద్దనే శాంపిల్ కలెక్షన్ సదుపాయం కలిగిస్తున్నామని తెలియజేశారు. మన విశాఖపట్నంలో మెయిన్ బ్రాంచ్ గా అందుబాటులో అందరికీ ఉంటుందని తెలియజేశారు. అతి త్వరలో ఏపీ మరియు తెలంగాణ పలుచోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు.